Header Banner

విశాఖ స్టీల్‌ను కాపాడే బాధ్యత కార్మికులదే! పల్లా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు!

  Mon Jun 02, 2025 13:45        Others

అక్షరాన్ని ఆయుధంగా చేసుకొని, అభివృద్ధిని అజెండాగా చేసుకున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు విశాఖలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతూ – "మేము ప్రభుత్వాలుగా కేవలం సహాయం చేయగలము కానీ, ప్లాంట్‌ను నడిపించాల్సిన బాధ్యత యాజమాన్యం మరియు కార్మికులదే" అని స్పష్టం చేశారు. ప్లాంట్‌లో ఉధ్యోగుల పరంగా ఉన్న సమస్యలను ప్రస్తావిస్తూ, ఘోస్ట్ ఉద్యోగులపై తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే 430 మంది ఉద్యోగులు సంతకాలు పెట్టి వెళ్లిపోతున్నారని, ఇది ఆందోళనకరమని ఆయన వ్యాఖ్యానించారు.

 

ఇది కూడా చదవండి: తిరువూరు పంచాయతీ పదవి టీడీపీ కైవసం! చైర్మన్ గా ఆయన ఎన్నిక!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

 టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు కీలక బాధ్యతలు అప్పగించిన కేంద్రం! ఎన్డీఏ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ..!

 హోంమంత్రి సంచలనం వ్యాఖ్యలు! కూటమి ప్రభుత్వం వచ్చినాకే...

 

రేషన్ కార్డుదారులకు శుభవార్త..! మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన!

 

నెల్లూరు జిల్లాలో టీడీపీ నేత దారుణ హత్య ..! మృతదేహాన్ని ముక్కలు చేసి బోరు బావిలో వేసి!

 

ఏపీ మీదుగా బుల్లెట్ ట్రైన్! ఈ రూట్‌లోనే, భూసేకరణకు రెడీ!

 

 హోంమంత్రి సంచలనం వ్యాఖ్యలు! కూటమి ప్రభుత్వం వచ్చినాకే...

 

 అమెరికాపై టెర్రర్ అటాక్! షాపింగ్ మాల్ లో..ఫైర్ బాంబులతో దాడి, పలువురికి గాయాలు!

 

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పండగే.. జూన్ 9 వరకు ఛాన్స్! ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..!

 

తల్లికి వందనంపై బిగ్ అప్డేట్ .. ఈ 2 పనులు చేశారా..! 5 రోజులే ఉందంట!

 

రేషన్ కార్డు దారులకు అలర్ట్! రేషన్‌ కొత్త టైమింగ్స్‌, తేదీలు ఇవే..!

 

ఏపీ ప్రభుత్వం మరో అలర్ట్..! వీళ్లు ఇళ్లలో నుంచి అస్సలు రావొద్దు..!

 

ఏపీలో మళ్లీ మొదలైన రేషన్ షాపులు! క్యూ కట్టిన జనం!

 

ఏపీ ప్రజలకు ప్రభుత్వం బంపరాఫర్..! ఆ ప్లాట్లు వేలంలో దక్కించుకునే మంచి ఛాన్స్!

 

 రేషన్‌ వద్దనుకుంటే డీబీటీ పద్ధతిలో డబ్బులు! సీఎం చంద్రబాబు!

 

నేడు (2/6) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఏపీలో టీచర్ ఉద్యోగాలకు తీవ్ర పోటీ! ఒక్కో పోస్టుకు సగటున 35 మంది!

 

ఏపీలో వారందరికీ గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికీ రూ.15 వేలు అకౌంట్లలోకి డబ్బులు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #VizagSteel #SaveVizagSteel #SteelPlantCrisis #VizagSteelFuture #ProtectVizagSteel